V.K.Sasikala: జయలలిత నెచ్చెలి శశికళ ఎస్టేట్ జప్తు
చెన్నై సమీపం పయనూర్ గ్రామంలో 28 ఎకరాల్లో ఉన్న జయలలిత నెచ్చెలి శశికళకు సంబంధించిన ఎస్టేట్ను ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం జప్తు చేశారు. ఈ ఎస్టేట్
ఈనాడు డిజిటల్, చెన్నై: చెన్నై సమీపం పయనూర్ గ్రామంలో 28 ఎకరాల్లో ఉన్న జయలలిత నెచ్చెలి శశికళకు సంబంధించిన ఎస్టేట్ను ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం జప్తు చేశారు. ఈ ఎస్టేట్ సహా 157 ప్రదేశాల్లో అధికారులు 2017లో సోదాలు నిర్వహించారు. బినామీ నిరోధక చట్టం కింద పయనూర్ ఎస్టేట్ను సీజ్ చేస్తూ అధికారులు గేటుకు నోటీసులు అంటించారు. 90 రోజుల్లోపు బినామీవి కాదని నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే