Raghunandan: భాజపా ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్
భాజపాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: భాజపాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గజ్వేల్ వెళ్తుండగా హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రఘునందన్ను అల్వాల్ పీఎస్కు తరలించారు. ఇటీవల గజ్వేల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా రఘునందన్ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
రఘునందన్కు ఈటల ఫోన్
రఘునందన్ అరెస్ట్పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. రఘునందన్కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!