YSRCP: మంత్రి అంబటికి సత్తెనపల్లి టికెట్ ఇస్తే ఓడిస్తాం: అసమ్మతి నేతలు
మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైకాపా అసమ్మతి నేతలు స్పష్టం చేశారు.
తాడేపల్లి: మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైకాపా అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా నేతల పంచాయితీ తాడేపల్లికి చేరింది. అంబటికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు.
ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కొంతకాలంగా స్థానిక నేతలు నిరసన తెలుపుతున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతో సత్తెనపల్లి ఇన్ఛార్జి మార్పు యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబటి రాంబాబుకు పిలుపు వచ్చింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో ఈ అంశంపై సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. నేతలతో చర్చించిన అనంతరం సత్తెనపల్లి టికెట్ అంబటికి ఇవ్వాలా? వద్దా? అనేది జగన్ నిర్ణయిస్తారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!