సమగ్ర విచారణ జరిపించాలి

విశాఖ గ్యాస్‌ లీకేజీ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఘటనపై ఆయన దిగ్భ్రాంతి

Updated : 08 May 2020 05:49 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ గ్యాస్‌ లీకేజీ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పరిశ్రమలు ప్రారంభించడం దారుణమని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని