చెక్ రిపబ్లిక్లో తెరాస
చెక్ రిపబ్లిక్లో శుక్రవారం తెరాస శాఖ ప్రారంభమైంది. పార్టీ ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్ బిగాల దీనిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రవాసులు రాఘవరెడ్డి, పావని, ప్రేమ్, శిరీష, జైప్రకాశ్, తదితరులతో
ఈనాడు, హైదరాబాద్: చెక్ రిపబ్లిక్లో శుక్రవారం తెరాస శాఖ ప్రారంభమైంది. పార్టీ ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్ బిగాల దీనిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రవాసులు రాఘవరెడ్డి, పావని, ప్రేమ్, శిరీష, జైప్రకాశ్, తదితరులతో సమావేశమయ్యారు. చెక్ రిపబ్లిక్ శాఖ కొత్త కమిటీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?