Team India - T20 World Cup: ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ - యూఎస్ఏ వేదికగా జూన్ 1 (మనకు జూన్ 2) నుంచి టీ20 క్రికెట్ ప్రపంచ కప్ (T20 World Cup) మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం టీమ్ ఇండియా (Team India)ను ఎంపిక చేయండి అని మేం ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వచ్చింది. పాఠకులు ఎంపిక చేసిన ఆ 15 మంది.. వారికి వచ్చిన ఓట్ల శాతం వివరాలు ఇవీ...
ఓపెనర్లు
- రోహిత్ శర్మ (97.3 శాతం)
- యశస్వి జైస్వాల్ (84.8)
- శుభ్మన్ గిల్ (48.3)
మిడిల్ ఆర్డర్
- విరాట్ కోహ్లీ (93.4)
- సూర్య కుమార్ యాదవ్ (84.7)
- రింకు సింగ్ (47.5)
వికెట్ కీపర్లు
- రిషభ్ పంత్ (76.3)
- సంజూ శాంసన్ (65.2)
ఆల్రౌండర్లు
- రవీంద్ర జడేజా (96.1)
- శివమ్ దూబె (85)
- హార్దిక్ పాండ్య (50.9)
స్పెషలిస్ట్ స్పిన్నర్
- కుల్దీప్ యాదవ్ (73.5)
పేసర్లు
- జస్ప్రీత్ బుమ్రా (99.5)
- మహ్మద్ షమీ (78.1)
- మయాంక్ యాదవ్ (40.9)
మిగిలినవారికి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే?
- రుతురాజ్ గైక్వాడ్ (27.1)
- అభిషేక్ శర్మ (42.5)
- శ్రేయస్ అయ్యర్ (11.5)
- తిలక్ వర్మ (29.9)
- కేఎల్ రాహుల్ (55.2)
- జితేశ్ శర్మ (3.3)
- అక్షర్ పటేల్ (37.8)
- నితీశ్ రెడ్డి (30.2)
- యుజువేంద్ర చాహల్ (21.7)
- రవి బిష్ణోయ్ (3.7)
- వరుణ్ చక్రవర్తి (1.1)
- మహ్మద్ సిరాజ్ (39)
- అర్ష్దీప్ సింగ్ (36)
- ఖలీల్ అహ్మద్ (6.5)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..