SP: ఎస్పీలోకి పొడవైన వ్యక్తి ధర్మేంద్ర.. అఖిలేశ్ సమక్షంలో చేరిక
దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్నవూలో అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్గఢ్కు చెందిన ధర్మేంద్ర
లఖ్నవూ: దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్నవూలో అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్గఢ్కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ ఎత్తు 8.1 అడుగులు ఉండడం విశేషం. ఎస్పీలో చేరిన అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఏ బాధ్యత అప్పగించినా.. నిర్వహిస్తాను. పార్టీని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థుల స్థాయిని మరుగుజ్జు చేయడానికి కృషి చేస్తాను. అఖిలేశ్ బరిలో నిలిచే కర్హాల్లో సైతం ప్రచారం చేస్తాను’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు