Vangaveeti Radha: అధికారంలోకి రాగానే.. రాధాకు సముచిత స్థానం: కేశినేని చిన్ని
తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాతో విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ అయ్యారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాతో విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ అయ్యారు. స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రమంతా సేవలందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ప్రచారం ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. కూటమి అధికారంలోకి గానే రాధాకు సముచిత స్థానం ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!