YSRCP: మరో 3 స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైకాపా
వైకాపాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది.
తాడేపల్లి: వైకాపాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ ఆదేశాల మేరకు మరో ముగ్గురు సమన్వయకర్తలను పార్టీ ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్కు రాపాక వరప్రసాద్, రాజోల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమించినట్టు వైకాపా కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!