ఇరాన్‌తో భారత్‌ మ్యాచ్‌ డ్రా

మహిళల ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌తో తన ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ అనేక అవకాశాలను వృథా చేసుకుంది. గురువారం ఇరాన్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం చైనీస్‌ తైపీని ఢీకొంటుంది.

Published : 21 Jan 2022 01:43 IST

నవీ ముంబయి: మహిళల ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌తో తన ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ అనేక అవకాశాలను వృథా చేసుకుంది. గురువారం ఇరాన్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం చైనీస్‌ తైపీని ఢీకొంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని