అగ్రి కోర్సులపై అసత్య ప్రచారం నమ్మకండి
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాకే పశువైద్య, ఉద్యాన, వ్యవసాయ డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీకి ఆ ప్రక్రియ మొదలవుతుందని ఆచార్య జయశంకర్ వ్యవసాయ
ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాకే పశువైద్య, ఉద్యాన, వ్యవసాయ డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీకి ఆ ప్రక్రియ మొదలవుతుందని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ మూడు కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలు జయశంకర్ వర్శిటీతో పాటు ఉద్యాన, పశువైద్య వర్శిటీలకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి తప్ప ఎటువంటి ప్రైవేటు కాలేజీలకు అనుమతి లేదు. కొందరు ఈ సీట్ల భర్తీ ప్రారంభమైనట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, దాన్నినమ్మవద్దని విద్యార్థులకు సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్