కాంగో జైలుపై దాడి.. 750 మంది ఖైదీలు పరార్‌

కాంగోలోని తూర్పు బ్యూటెంబో పట్టణ జైలుపై జరిగిన దాడిలో 750 మంది ఖైదీలు తప్పించుకోగా, ఇద్దరు పోలీసులు సహా అయిదుగురు మృతిచెందినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రజాస్వామ్య

Published : 11 Aug 2022 05:25 IST

 ఇద్దరు పోలీసులు సహా అయిదుగురి మృతి

బేని: కాంగోలోని తూర్పు బ్యూటెంబో పట్టణ జైలుపై జరిగిన దాడిలో 750 మంది ఖైదీలు తప్పించుకోగా, ఇద్దరు పోలీసులు సహా అయిదుగురు మృతిచెందినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రజాస్వామ్య దళాల అనుకూల తిరుగుబాటుదారులు ఖైదీలను తరలిస్తున్న సమయంలో కక్వాంగురా జైలుపై బుధవారం ఈ దాడికి పాల్పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని