మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అవినీతిలో సీఎంవోకు వాటాలు: బండి సంజయ్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి అరాచకశక్తులు రాజ్యమేలుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అవినీతిలో సీఎంవోకు వాటాలు ముడుతున్నాయన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చుతామని సంజయ్ స్పష్టం చేశారు.
Published : 15 May 2022 22:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!