NCB: సమీర్ వాంఖడేకు ఆదాయానికి మించిన ఆస్తులు: ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో.. ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేశారని వాంఖడేపై.. ఇప్పటికే సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్సీబీ నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. వాంఖడే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఎన్సీబీ నివేదిక తేల్చింది. విదేశీ పర్యటనలు.. విలువైన ప్లాట్లు.. పొలం సహా అక్రమాస్తులు ఉన్నట్లు ఆరోపించింది.
Updated : 19 May 2023 17:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM