TS News: జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేలా ఆషాడం బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో ఆషాడ బోనాలపై సీఎస్, డీజీపీతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బోనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న తలసాని.. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.
Updated : 26 May 2023 19:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!