CBN: జగన్‌.. రాష్ట్రాన్ని పాలించే అర్హత నీకుందా?: చంద్రబాబు ధ్వజం

బాబాయిని చంపిన వారు రాష్ట్రాన్ని పాలించడం ఇదేం ఖర్మ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ కావడం జగన్‌కు గట్టి చెంపదెబ్బ అని దుయ్యబట్టారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. 

Updated : 30 Nov 2022 18:37 IST

బాబాయిని చంపిన వారు రాష్ట్రాన్ని పాలించడం ఇదేం ఖర్మ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ కావడం జగన్‌కు గట్టి చెంపదెబ్బ అని దుయ్యబట్టారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. 

Tags :

మరిన్ని