North Korea: అణ్వాయుధాలతో దాడి చేస్తాం జాగ్రత్త: కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియాపై బెదిరింపులకు పాల్పడే వారిపై అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. శత్రుదేశం కంటే ముందు తామే ఆ దాడి జరుపుతామని తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని ప్యోంగ్యాంగ్ లో భారీ సైనిక కవాతును నిర్వహించారు.
Published : 30 Apr 2022 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్