Guntur Kaaram: మహేశ్‌ - శ్రీలీల మాస్‌ డ్యాన్స్‌.. ప్రోమో రిలీజ్‌..!

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) కాంబినేషన్‌లో సిద్ధమవుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి కథానాయికలు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ ప్రోమోలో మహేశ్‌ - శ్రీలీల మాస్‌ డ్యాన్స్‌ చూడొచ్చు. ఈ పూర్తి పాటను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Updated : 29 Dec 2023 12:54 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) కాంబినేషన్‌లో సిద్ధమవుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి కథానాయికలు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ ప్రోమోలో మహేశ్‌ - శ్రీలీల మాస్‌ డ్యాన్స్‌ చూడొచ్చు. ఈ పూర్తి పాటను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు