Guntur Kaaram: మహేశ్ - శ్రీలీల మాస్ డ్యాన్స్.. ప్రోమో రిలీజ్..!
హైదరాబాద్: మహేశ్బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో సిద్ధమవుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి కథానాయికలు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ ప్రోమోలో మహేశ్ - శ్రీలీల మాస్ డ్యాన్స్ చూడొచ్చు. ఈ పూర్తి పాటను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Updated : 29 Dec 2023 12:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు