Telangana Politics: బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్రపై మంత్రుల విమర్శలు
భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్ జిల్లాకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని, కృష్ణా జలాల్లో వాటా తేల్చడంలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.
Published : 15 Apr 2022 22:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM