Odisha: అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా.. జంతువుల కదలికలపైనా..!
వన్యప్రాణుల సంరక్షణకు ఒడిశా అటవీశాఖ అధికారులు వినూత్న రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ జంతువుల కదలికలపై నిఘా ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగా థర్మల్ డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అడవిలో అకస్మాత్తుగా సంభవించే కార్చిచ్చులను ఈ సాంకేతికతతో గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. అటు వేటగాళ్లను కూడా డ్రోన్ల ద్వారా అడ్డుకుని వన్యప్రాణులను రక్షించవచ్చని వివరించారు.
Published : 15 Mar 2023 19:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM