Andhra News: ప్రభుత్వ బడుల్లో దారుణంగా పడిపోయిన ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు సంస్కరణల సెగ తగులుతోంది. పదో తరగతి ఫలితాలు.. బడులకు విద్యార్థులను దూరం చేస్తున్నాయి. సర్కారు బడుల్లో టీసీల సంఖ్యను తగ్గించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు.. ఉపాధ్యాయులు కౌన్సె లింగ్ చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు.
Published : 18 Aug 2022 09:55 IST
Tags :