TDP: తప్పుడు కేసులు పెట్టి హింసించినా.. బెదిరేది లేదు: పట్టాభి

తప్పుడు కేసులు పెట్టి హింసించినా.. తాము బెదరబోమని తేదేపా నేత పట్టాభిరామ్‌ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయన శనివారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారని పట్టాభి వాపోయారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఇప్పటికే నాలుగు సార్లు తనపై దాడి జరిగిందని.. అయినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 

Published : 04 Mar 2023 13:51 IST

తప్పుడు కేసులు పెట్టి హింసించినా.. తాము బెదరబోమని తేదేపా నేత పట్టాభిరామ్‌ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయన శనివారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారని పట్టాభి వాపోయారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఇప్పటికే నాలుగు సార్లు తనపై దాడి జరిగిందని.. అయినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని