TDP: తప్పుడు కేసులు పెట్టి హింసించినా.. బెదిరేది లేదు: పట్టాభి
తప్పుడు కేసులు పెట్టి హింసించినా.. తాము బెదరబోమని తేదేపా నేత పట్టాభిరామ్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయన శనివారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారని పట్టాభి వాపోయారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఇప్పటికే నాలుగు సార్లు తనపై దాడి జరిగిందని.. అయినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
Published : 04 Mar 2023 13:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM