
తాజా వార్తలు
కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని జూబ్లీక్లబ్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు ఓటు వేశారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాజపా 149, కాంగ్రెస్ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు415 మంది బల్దియా బరిలోఉన్నారు.9,101 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
ఇవీ చదవండి...
ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
