బ్రహ్మకుమారి ఆడిటోరియంలో ఘనంగా శ్రీద వరాళి కూచిపూడి అరంగేట్రం
హైదరాబాద్: డా.రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం శ్రీద వరాళి చదలవాడ కూచిపూడి రంగప్రవేశం చేసింది. విఘ్ననాయకుని అనుగ్రహం కోరుతూ ప్రారంభమైన తొలి నాట్య ప్రదర్శన ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Updated : 29 Dec 2023 22:11 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!