బ్రహ్మకుమారి ఆడిటోరియంలో ఘనంగా శ్రీద వరాళి కూచిపూడి అరంగేట్రం

హైదరాబాద్: డా.రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం శ్రీద వరాళి చదలవాడ కూచిపూడి రంగప్రవేశం చేసింది. విఘ్ననాయకుని అనుగ్రహం కోరుతూ ప్రారంభమైన తొలి నాట్య ప్రదర్శన ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 29 Dec 2023 22:11 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని