YSR: వైఎస్ఆ‌ర్‌ ఘాట్‌ వద్ద షర్మిల, విజయమ్మ నివాళి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా.. వైతెపా అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఇడుపుల పాయకు వచ్చారు. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వారు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నాయకులు నివాళి అర్పించారు. 

Updated : 02 Sep 2023 12:15 IST
1/14
నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు.. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు..
2/14
అనంతపురం సోమందేపల్లిలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు.. అనంతపురం సోమందేపల్లిలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు..
3/14
కడపలో.. కడపలో..
4/14
5/14
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
6/14
7/14
8/14
9/14
కడపలో.. కడపలో..
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని