కొవిడ్ భయం.. బడికి దూరం
ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో పరిస్థితికి దర్పణమిది. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 302 మంది విద్యార్థులున్నారు. కొవిడ్ భయంతో తల్లిదండ్రులు
ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో పరిస్థితికి దర్పణమిది. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 302 మంది విద్యార్థులున్నారు. కొవిడ్ భయంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు సరిగా పంపించడం లేదు. శుక్రవారం 150 మంది విద్యార్థులు రాగా శనివారం 107 మందే హాజరయ్యారు. తొమ్మిదో తరగతిలో 29 మందికిగాను శనివారం ఉదయం ఒకే ఒక్క విద్యార్థి వచ్చాడు. మధ్యాహ్నం అతను కూడా హాజరుకాలేదు.
-న్యూస్టుడే, కనిగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM