ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు నేడు

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలు, ఇతర సమస్యలపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో గురువారం ఉదయం 8 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

Published : 07 Jul 2022 04:41 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలు, ఇతర సమస్యలపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో గురువారం ఉదయం 8 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో భేటీ అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని