ట్రావెల్స్ బస్సులో రూ.72 లక్షల గంజాయి పట్టివేత
ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన మురగన్ వీరమణికండన్, రంగసామిసెల్వం చెన్నై నుంచి బస్సులో ప్రయాణికులతో విశాఖపట్నం వచ్చారు.
రావులపాలెం పట్టణం, న్యూస్టుడే: ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన మురగన్ వీరమణికండన్, రంగసామిసెల్వం చెన్నై నుంచి బస్సులో ప్రయాణికులతో విశాఖపట్నం వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఏజెన్సీకి వెళ్లి గంజాయి బస్తాలు లోడు చేసుకొని తమిళనాడుకు ప్రయాణమయ్యారు. రావులపాలెం మండలం రావులపాడులోని మల్లాయిదొడ్డి వద్ద పోలీసులు బస్సు తనిఖీ చేసి 715.530 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.72 లక్షలు ఉంటుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ