విజయనగరం కలెక్టరేట్‌ వద్ద బస్సు బీభత్సం

విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కలెక్టరేట్‌ కూడలిలో అదుపుతప్పి కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును సంఘటనా స్థలంలోనే వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనకు..

Published : 11 Jan 2021 01:26 IST

విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కలెక్టరేట్‌ కూడలిలో అదుపుతప్పి కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును సంఘటనా స్థలంలోనే వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవీ చదవండి..

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వీడియో వైరల్‌

కొంప ముంచిన కామోద్దీపన
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని