logo

పీపీ పదవికి మేకల మధుకర్ రాజీనామా

మొదటి అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న మేకల మధుకర్ తన పదవికి రాజీనామా చేశారు.

Published : 04 May 2024 22:00 IST

ఎదులాపురం: మొదటి అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న మేకల మధుకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీపీగా పనిచేస్తున్న వారు పార్టీల్లో పని చేయకూడదు అన్న నిబంధన మేరకు రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భాజపా విధానాలు నచ్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని