logo

మరోసారి ప్రధానమంత్రిగా మోదీ

మండల కేంద్రంలోని గిరిగాం, తాంసి గ్రామాల్లో ఆదివారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 11:24 IST

తాంసి: మండల కేంద్రంలోని గిరిగాం, తాంసి గ్రామాల్లో ఆదివారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోషరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు తాటిపల్లి రాజు మాట్లాడుతూ.. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, కిషన్, పొచ్చారెడ్డి, విలాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని