logo

పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్న శిక్షణ కానిస్టేబుళ్లు

పోలీసు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు.

Updated : 05 May 2024 13:54 IST

ఎదులాపురం: పోలీసు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. జిల్లా ఎస్పీ సూచన మేరకు శిక్షణ కానిస్టేబుళ్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రానికి తరలించగా వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని