logo

కాంగ్రెస్‌లో చేరికలు

కరంజిటికి చెందిన భారాస నాయకులు పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 06 May 2024 15:47 IST

భీంపూర్: కరంజిటికి చెందిన భారాస నాయకులు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడే గజేందర్, నాయకులు నారాయణ పటేల్, దేవారెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ విజయానికి విస్తృత ప్రచారం చేయాలని, మ్యానిఫెస్టో అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని