logo

ఓటు హక్కును వినియోగించుకున్న డీఎస్పీ

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated : 06 May 2024 15:51 IST

ఎదులాపురం: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఎన్నికల సంఘం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో తీసుకువచ్చిన నేపథ్యంలో డీఎస్పీ తన ఓటును వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని