logo

విద్యార్థులకు ప్రతిభా పురస్కరాలు అందజేత

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.

Published : 06 May 2024 18:50 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. విద్యార్థినిలు మనిషా, దీప్తి లను సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని