logo

మంగళవారం లోక్ అదాలత్ సన్నాహక సమావేశం

జూన్‌ 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు డీఎల్‌ఎస్ఎ ఇన్‌ఛార్జి కార్యదర్శి ప్రమీల జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 06 May 2024 20:44 IST

ఎదులాపురం: జూన్‌ 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు డీఎల్‌ఎస్ఎ ఇన్‌ఛార్జి కార్యదర్శి ప్రమీల జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించటానికి జిల్లా కోర్టులో మంగళవారం ఉదయం 10 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని