logo

చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ

సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఠాకూర్ హోటల్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Updated : 09 May 2024 16:30 IST

ఎదులాపురం: సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఠాకూర్ హోటల్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ డీఎం కల్పన పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. మండుతున్న ఎండల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని