logo

భగత్ సింగ్ నగర్‌లో సీపీఎం విస్తృత ప్రచారం

ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌లో సీపీఎం  నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.

Updated : 10 May 2024 17:03 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌లో సీపీఎం  నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. మతతత్వ పార్టీ అయిన భాజపాను ఓడించి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారంలో ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బండి దత్తాత్రి, లంకా రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని