పొలాల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం గుర్తింపు
పెనుకొండ నియోజకవర్గం రొద్దం పంచాయతీ పరిధిలోని పెద్దగువ్వల పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది.
రొద్దం: పెనుకొండ నియోజకవర్గం రొద్దం పంచాయతీ పరిధిలోని పెద్దగువ్వల పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి కర్కశత్వంతో అప్పుడే పుట్టిన శిశువును ప్లాస్టిక్ కవర్లో చుట్టి పొలాల్లో వదిలి వెళ్లింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా.. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు పడిన కష్టాలే నేడూ..
[ 22-05-2024]
పాఠశాలలు వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్నాయి. నాడు-నేడు పథకం కింద చేపడుతున్న పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. -
ఎన్ఐఏ సోదాలతో దుర్గం ఉలికిపాటు
[ 22-05-2024]
రాయదుర్గంలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారుల సోదాలతో మంగళవారం ఉదయం పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నాగులకట్టవీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్లా ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతున్న విషయం దావనంలా పట్టణమంతా వ్యాపించింది. -
స్ట్రాంగ్ రూంల వద్ద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల పర్యవేక్షణ
[ 22-05-2024]
సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అనంతపురం పార్లమెంటు, 7 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాలకు అనంతపురం జేఎన్టీయూలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ క్రమంలో 24 గంటలు అక్కడే పలు అంచెల్లో సాయుధ పోలీసు బలగాలు ఉన్నాయి. -
గాలివాన బీభత్సం
[ 22-05-2024]
జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో అరటి తోటలు నేలవాలాయి. రైతులకు ఆపార నష్టాన్ని మిగిల్చింది. కొన్ని చోట్ల గెలలు కోతకు రాగా, మరికొన్ని తోటలు వారం, పది రోజుల్లో గెలలు కోయాల్సి ఉంది. ఈ తరుణంలో పంట నేలావాలవడంతో రైతులకు తీరని శోకం మిగిల్చింది. -
ఎనిమిది మంది జిల్లా బహిష్కరణ
[ 22-05-2024]
జిల్లాలో మట్కా నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుండటం, ఇతర రాష్ట్రాల మద్యాన్ని అక్రమంగా రవాణా చేసి విక్రయించడం, గూండాగిరీతో భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై జిల్లా ఎస్పీ గౌతిమి శాలి ఉక్కుపాదం మోపారు. -
అన్నదాతలకు చల్లని కబురు
[ 22-05-2024]
గతేడాది నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం సతమతమవుతున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తామని వెల్లడించింది. -
లెక్కలేసి.. విజయానికి బాటలేసి
[ 22-05-2024]
గణితం అంటే విద్యార్థుల్లో భయం పుట్టుకొస్తుంది. గణితంలోని సూత్రాలు, లెక్కలు చేసే విధానం అర్థం చేసుకొంటే ఎంతో సులువుగా అందులోని సమస్యలను పరిష్కరించవచ్చు. గణితం కేవలం ఆ సబ్జెక్టుకే మాత్రమే పరిమితం కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో కూడా ఉంటుంది. -
చిన్నవాన.. విద్యుత్తు సమస్యలు చానా
[ 22-05-2024]
చిన్నపాటి వర్షం పడినా కరెంటు సరఫరా ఆగిపోవాల్సిందే. ఉమ్మడి జిల్లాల పరిధిలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోక పోవటంతో గంటల తరబడి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. -
మామిడి కాయల లీజుదారుపై క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం
[ 22-05-2024]
ఖైదీల వ్యవసాయ క్షేత్రంలో మామిడి చెట్లకు కాసిన ఫలాలను విక్రయించుకునే హక్కును వేలంలో సొంతం చేసుకున్న నీలంపల్లికి చెందిన వైకాపా నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. -
తెదేపా నాయకుడిపై దౌర్జన్యకాండ
[ 22-05-2024]
శింగనమల మండలం చిన్నజలాలపురంలో ఇటీవల వైకాపాను వీడి తెదేపాలో చేరారనే అక్కసుతో వైకాపా నాయకుడు దౌర్జన్యానికి దిగారు. పది మంది అనుచరులతో మూడు వాహనాల్లో తెదేపా నాయకుడి ఇంటి వద్దకు వెళ్లి దుర్భాషలాడి భయభ్రాంతులను చేసి దాడికి యత్నించాడు. -
అద్దె ఎగవేతకు.. బతికుండగానే చంపేశారు!
[ 22-05-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీ కాంప్లెక్స్లో ఒక దుకాణం అద్దె బకాయి ఎగవేయడానికి బతికుండగానే చంపేసిన పంచాయతీ అధికారుల లీలలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. 2019లో పంచాయతీ షాపింగ్ కాంప్లెక్్్సలోని 40 గదులకు వేలం నిర్వహించారు. -
20 రోజుల్లో ఇంకేం పనులు చేస్తారప్పా
[ 22-05-2024]
పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో వైకాపా ప్రభుత్వం నాడు-నేడు కింద పనులు చేపట్టింది. మూడు విడతల్లో అన్ని పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమైంది. -
ప్రయోగశాలలున్నా.. అన్నదాతకు ప్రయోజనం సున్నా
[ 22-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన కదిరిలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్ భవనాన్ని నిర్మించారు. గతేడాది జులైలో ప్రారంభించారు. ల్యాబ్లో పరీక్షలకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని నియమించారు. అయితే వచ్చిన సామగ్రిని అమర్చటం, వైరింగ్ వంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. -
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
[ 22-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మాకు అడ్డూఅదుపు ఏముందని దాదాపు నెలరోజులుగా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో పెద్దఎత్తున పెన్నానది నుంచి ఇసుక తరలిస్తున్న ఇసుకాసురులు సీపీఐ, ప్రజాసంఘాల నాయకుల నిరసనతో తోకముడిచారు. -
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
[ 22-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు తెలిపారు. మంగళవారం ఆయన ఎస్పీ మాధవరెడ్డి, సంయుక్త కలెక్టర్ అభిషేక్కుమార్లతో కలిసి హిందూపురం సమీపంలోని బిట్ కళాశాల, లేపాక్షి మండలం చోళసముద్రం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంల వద్ద భద్రత, ఓట్లలెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్లో పూర్తి నిడివి సినిమాలు
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు