logo

తెదేపాలో చేరిక

మాజీ కార్పొరేటర్‌ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్‌కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు.

Updated : 28 Mar 2024 05:06 IST

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: మాజీ కార్పొరేటర్‌ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్‌కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్‌ కఠారి హేమలత వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం కోసం కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్‌ అశోక్‌, తెదేపా నాయకులు దుర్గచౌదరి, వెంకటేష్‌యాదవ్‌, త్యాగరాజన్‌, రాజశేఖర్‌, కంద, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

 

 

తెదేపాలో చేరిన మహిళలతో మాజీ ఎమ్మెల్సీ

 

రాజసింహులు, మాజీ మేయర్‌ హేమలత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని