ప్రతిష్టాత్మకంగా అంతర్వేది ఉత్సవాలు
భక్తుల మనోభావాలకు అనుగుణంగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్, ఆర్డీవో వసంతరాయుడు ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు జరిగే అంతర్వేది ఉత్సవాల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై
మాట్లాడుతున్న ఆర్డీవో. వేదికపై ఉన్నతాధికారులు
అమలాపురం(గడియార స్తంభం): భక్తుల మనోభావాలకు అనుగుణంగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్, ఆర్డీవో వసంతరాయుడు ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు జరిగే అంతర్వేది ఉత్సవాల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై గురువారం సబ్కలెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ మాధవరెడ్డి, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజుతో కలిసిసమీక్షించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూవిధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. అవసరమైతే క్యూలైన్ల పొడవు పెంచాలన్నారు. సముద్ర స్నానాల వద్ద కంట్రోల్రూం, 60 మంది గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్జాకెట్లు ఉంచాలన్నారు. రథం ప్రయాణించే మార్గానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాల పది రోజులు మద్యం దుకాణాలు మూసేయాలన్నారు. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై డీఎస్పీ మాధవరెడ్డికి సూచనలు చేశారు. అమలాపురం పురపాలక కమిషనర్ అయ్యప్పనాయుడు, డీఎల్పీవో విక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధిపై సమీక్ష: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై పురావస్తుశాఖ అధికారులతో ఆర్డీవో వసంతరాయుడు సమీక్షించారు. ప్రతిపాదనలు అందిస్తే జిల్లా కలెక్టర్కు నివేదిస్తానన్నారు. సమావేశంలో పురావస్తుశాఖ ఏడీ తిమ్మరాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు