logo

‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’

వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు.

Published : 01 May 2024 05:35 IST

తాడికొండలో..

తాడికొండ, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. తాడికొండలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి, పెదవడ్లపూడిలో తెదేపా నాయకులు మంగళవారం వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పెదవడ్లపూడిలో మాదల రమేష్‌బాబు, మాజీ సర్పంచి అన్నె చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరిలో కరపత్రాల పంపిణీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని