‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు.
తాడికొండలో..
తాడికొండ, న్యూస్టుడే: వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. తాడికొండలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
మంగళగిరి, న్యూస్టుడే: మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి, పెదవడ్లపూడిలో తెదేపా నాయకులు మంగళవారం వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పెదవడ్లపూడిలో మాదల రమేష్బాబు, మాజీ సర్పంచి అన్నె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిలో కరపత్రాల పంపిణీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేనా.. వీధి రౌడీనా!
[ 22-05-2024]
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన.. చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార వైకాపాకు చెందిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసి వీధి రౌడీలా వ్యవహరించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
బిల్లులు రావు.. వడ్డీలు ఆగవు
[ 22-05-2024]
జిల్లా బీసీ సంక్షేమ వసతి గృహాల అధికారులు డైట్ బిల్లుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఒకటీ, రెండు కాదు.. ఏకంగా అయిదు నెలలు బిల్లులు పెండింగ్ ఉండటంతో.. వాటికోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. -
30 ఏళ్ల తర్వాత దేవాదాయ భూములకు విముక్తి
[ 22-05-2024]
మూడు దశాబ్దాలుగా ఆక్రమణల్లో ఉన్న దేవాదాయశాఖకు చెందిన భూములకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. రూ.1.50 కోట్లు విలువ చేసే 2.97 ఎకరాలు భూములను ఆశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన అవసరం
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆర్వో, ఏఈఆర్వోలు ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. -
వామ్మో.. ప్రమాదం తప్పింది!
[ 22-05-2024]
పట్టణ వహాబ్రోడ్డులోని వహాబ్ గ్రంథాలయంలో ప్రమాదం తప్పింది. ఈ గ్రంథాలయం లోపలి భాగంలో పైకప్పు పూర్తిగా దెబ్బతింది. కొద్ది నెలల ముందు పై భాగంలో మరమ్మతులు చేయించిన మున్సిపల్ అధికారులు కింది భాగాన్ని అలాగే వదిలేశారు. -
నృసింహునికి లక్ష పుష్పార్చన
[ 22-05-2024]
శ్రీలక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆలయ ముఖ మండపంపై స్వామి వారికి లక్ష పుష్పార్చన భక్తుల సమక్షంలో కనుల విందుగా అర్చకులు నిర్వహించారు. -
ఎన్నికల ఘర్షణలపై 146 కేసులు
[ 22-05-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రికల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 146 కేసులు నమోదు చేశామని ఎస్పీ మలికాగార్గ్ పేర్కొన్నారు. మంగళవారం మాచర్లలో శాంతి భద్రతలపై ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
ఇసుక తవ్వకాలు అడ్డుకోండి
[ 22-05-2024]
జిల్లాలోని ఇసుక రీచ్లలో తదుపరి అనుమతులు జారీ చేసే వరకు తవ్వకాలు లేకుండా చూడాలని కలెక్టరు శ్రీకేశ్ బాలాజీరావు అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ఠ ఏర్పాట్లు
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. -
ఏఎన్యూకు న్యాక్ గ్రేడ్ నిలుపుదల
[ 22-05-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ న్యాక్ గ్రేడ్ వెల్లడిపై గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై వర్సిటీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ర్యాంకు వివరాలు ప్రకటించకుండా నిలుపుదల(కెప్ట్ ఇన్ అబయెన్స్) అని న్యాక్ తన వెబ్సైట్లో పెట్టింది. -
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
[ 22-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.