సీఎం పర్యటనకు కట్టుదిట్ట ఏర్పాట్లు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డా.సృజన తెలిపారు. ఆమె బుధవారం పత్తికొండలో పర్యటించారు.
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ సృజన
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డా.సృజన తెలిపారు. ఆమె బుధవారం పత్తికొండలో పర్యటించారు. పట్టణ వీధుల్లో సాగే ర్యాలీకి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర అధికారుల వాహనాల రాకపోకలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి.
పత్తికొండ పట్టణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. ఆయన పోలీసు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. గురువారం ఉదయం పత్తికొండ పట్టణంలోకి వాహనాలను అనుమతించకూడదని చెప్పారు. అత్యవసరం, అనుమతులు ఉన్నవాటిని మాత్రమే అనుమతించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు.