logo

కదిలొచ్చిన పసుపు దళం

చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్‌ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు.

Published : 19 Apr 2024 03:16 IST

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్‌ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, తెదేపా నాయకులు డాక్టర్‌ మాచాని సోమనాథ్‌, భాజపా నాయకులు నరసింహులు నరసింహులు పాల్గొన్నారు. 


అధికార పార్టీ ర్యాలీ

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక నామపత్రం దాఖలు చేశారు. వైకాపా కార్యాలయం ఉంచి ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వీరశైవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రుద్రగౌడ్‌తో కలిసి ఊరేగింపుగా వచ్చి ఆర్వో చిరంజీవికి నామపత్రం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని