logo

తెదేపాలో చేరికలు

రచ్చమర్రి గ్రామం న్యాయవాది విజయ్ కుమార్, చిదానందల ఆధ్వర్యంలో 230 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Published : 20 Apr 2024 20:16 IST

మంత్రాలయం గ్రామీణం: రచ్చమర్రి గ్రామం న్యాయవాది విజయ్ కుమార్, చిదానందల ఆధ్వర్యంలో 230 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మంత్రాలయం తెదేపా అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, దేవరాజు, నర్సప్ప, అంటోనీ, రామలింగ, తలారి హనుమంతు, చిన్నరామలింగప్ప, రాయుడు, శివరాముడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని