హుస్నాబాద్.. మూడు జిల్లాల్లో..
తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే హుస్నాబాద్ పేరు కళ్ల ముందు మెదులుతుంది. నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య పెత్తందారీ, బానిస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి.
న్యూస్టుడే, హుస్నాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే హుస్నాబాద్ పేరు కళ్ల ముందు మెదులుతుంది. నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య పెత్తందారీ, బానిస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి. అప్పట్లో కోహెడ పోలీసుస్టేషన్పై దాడి సంచలన సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే రజాకార్లపై జరిగిన ఉద్యమానికి ఈ ప్రాంతమే గుండెకాయ. ఇక్కడివారు రజాకార్ల దాడులు, నిజాం పోలీసుల అరాచకాలకు ఎదురొడ్డారు. తొలిసారిగా ఎన్కౌంటర్ జరిగింది కూడా ఇక్కడే. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో జరిగిన సంఘర్షణలో అనభేరి ప్రభాకర్ దళ సభ్యులు 14 మంది అమరులయ్యారు. ఆసియా ఖండంలోనే రెండోదిగా చెప్పే అమరుల స్తూపాన్ని నిర్మించారు. తెలంగాణ మలిదశ ఉద్యమం సైతం ఉద్ధృతంగా సాగింది.
మారుతూ వచ్చి..
హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటం గమనార్హం. 1952లో నుస్తులాపూర్ నియోజకవర్గం, ఆ తర్వాత 1957లో ఇందుర్తి ఆవిర్భావం జరిగింది. ఇక 2008లో పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ను ఏర్పాటుచేశారు. కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజనలో మూడు భాగాలుగా విడిపోయి మూడు జిల్లాల్లో విస్తరించింది.
సిద్దిపేట జిల్లా పరిధిలోకి నియోజకవర్గ కేంద్రం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు, హనుమకొండ జిల్లాలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు చేరాయి. వీటితోపాటు వేలేరు మండలంలోని ఎర్రబెల్లి మల్లారం గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో 2,36,570 మంది ఓటర్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
[ 03-05-2024]
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!