కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు.
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్
బీబీ పాటిల్ను సన్మానిస్తున్న పీయూష్ గోయల్
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో భారాస అవినీతికి పాల్పడటంతో గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, భారాస శకం ముగిసినట్లేనని పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే విజయ సోపానాలన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కేంద్ర పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా, అవినీతి లేకుండా పదేళ్లు దేశాన్ని పాలించిన ఘనత ప్రధానమంత్రి మోదీకి దక్కిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నామని, జహీరాబాద్లో భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించాలని కోరారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, భారాసలు కుటుంబ పార్టీలని విమర్శించారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ... ఓటర్లు ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నిధులు తీసుకొచ్చి జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జాగృతి సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శివశంకర్ పాటిల్ భాజపాలో చేరారు. అంతకుముందు పటాన్చెరు మండలం రుద్రారం నుంచి సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్ వరకు భాజపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, విజయ్పాల్రెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు అరుణతార, గోదావరి, అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, చీకోటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
[ 03-05-2024]
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!