తెదేపాలో చేరికలు
బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామానికి చెందిన పలువురు వైకాపా నేతలు బుధవారం తెదేపాలో చేరారు.
కావలి: బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామానికి చెందిన పలువురు వైకాపా నేతలు బుధవారం తెదేపాలో చేరారు. గొల్లపల్లి మౌళి, సమాధి రమేష్, మొక్కా ఆనంద్, పులి పుల్లయ్య, మానికల శీనయ్య, పొట్లూరి వెంకట్వశ్వర్లు, పొట్లూరి శ్రీకాంత్, పల్లెబోయిన ప్రసాద్ తదితరులుకు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు ప్రసన్న కుమార్, ఒంటేరు మాల్యాద్రి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!