logo

తెదేపాలో చేరిన వైకాపా ముఖ్య నేత

కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి చెందిన వైకాపా ముఖ్య నేత కేశినేని శీనయ్య బుధవారం తెదేపాలో చేరారు.

Updated : 08 May 2024 17:14 IST

కావలి: కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి చెందిన వైకాపా ముఖ్య నేత కేశినేని శీనయ్య బుధవారం తెదేపాలో చేరారు. తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని