logo

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి

బాన్సువాడలో గ్రామ కంఠం భూమిని అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం ధర్నా నిర్వహించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Published : 05 Dec 2021 06:00 IST

బాన్సువాడ అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించిన భాజపా నాయకులు

బాన్సువాడ గ్రామీణం, న్యూస్‌టుడే: బాన్సువాడలో గ్రామ కంఠం భూమిని అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం ధర్నా నిర్వహించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఆందోళనలో భాజపా పట్టణ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, సాయిబాబా, లక్ష్మీనారాయణ, నార్ల సురేష్‌, కోనాల గంగారెడ్డి, సాయిలు, డాకయ్య, హన్మాండ్లు యాదవ్‌, శేఖర్‌, రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని